EC కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అరుణ్ EC కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్గా రిటైర్డ్ IAS అరుణ్ గోయెల్ బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల సంఘంలో ప్రధాన కమిషనర్తో పాటు ఇద్దరు కమిషనర్లు ఉంటారు. ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర పదవీ విరమణ
Tag: telugu varthalu
pawan ఏపీలో మెగా ఫ్యామిలీపై బీజేపీ ఫోకస్..pawan ఏపీలో మెగా ఫ్యామిలీపై బీజేపీ ఫోకస్..
pawankalyan ఏపీలో మెగా ఫ్యామిలీపై బీజేపీ ఫోకస్.. తరచుగా బీజేపీ నేతలతో టచ్లో పవన్, చిరు.. pawan మళ్లీ రాజకీయాల జోలికి రానుంటూనే ఏదో రూపంలో మెగా హీరో చిరంజీవి ఏపీ పొలిటికల్ పిక్చర్లో తరచుగా కనిపిస్తున్నారు. గతంలో అల్లూరి సీతారామరాజు
BJP ప్రతి పోలింగ్ బూత్లోనూ బీజేపీనే గెలవాలిBJP ప్రతి పోలింగ్ బూత్లోనూ బీజేపీనే గెలవాలి
BJP ప్రతి పోలింగ్ బూత్లోనూ బీజేపీనే గెలవాలి. BJP గుజరాత్ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్లోనూ బీజేపీనే గెలిపించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నాకోసం ఇది చేయండని కోరారు. పోలింగ్ రోజున పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చి..
JR NTR ని తిట్టిన వాళ్ళు ఇప్పుడు బాలయ్యని తిట్టలేరా?JR NTR ని తిట్టిన వాళ్ళు ఇప్పుడు బాలయ్యని తిట్టలేరా?
Jr.NTR ని తిట్టిన వాళ్ళు ఇప్పుడు బాలయ్యని తిట్టలేరా? JR NTR తెలుగు సినీ ప్రపంచంలో నందమూరి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించి..రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ స్థాయిలోనూ
TRS MLA ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన మునుగోడు ఎమ్మెల్యేTRS MLA ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన మునుగోడు ఎమ్మెల్యే
TRS MLA ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం
Rahul Gandhi తెలంగాణలో భారత్ జోడో యాత్ర, రెండు రోజుల్లోRahul Gandhi తెలంగాణలో భారత్ జోడో యాత్ర, రెండు రోజుల్లో
Rahul Gandhi తెలంగాణలో భారత్ జోడో యాత్ర, రెండు రోజుల్లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో పదో రోజు ప్రారంభమైంది. నేడు ఆందోల్, జోగిపేట మీదుగా పెద్దాపూర్ వరకు యాత్ర కొనసాగింది. 21 కి.మీ మేర పాదయాత్ర చేయనున్నారు.
Munugode ఫాంహౌజ్ కేసులో తుది తీర్పు TSMunugode ఫాంహౌజ్ కేసులో తుది తీర్పు TS
Munugode ఫాంహౌజ్ కేసులో తుది తీర్పు TS ఫాంహౌజ్ ప్రలోభ కేసులో హైకోర్టు తుది తీర్పిచ్చింది. ఈ కేసులో అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను 24 గంటల్లో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చాలని పోలీసులను ఆదేశించింది. ఏసీబీ కోర్టు ఆదేశాలపై పోలీసుల అప్పీల్ను