Tag: telugu news

EC కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అరుణ్EC కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అరుణ్

EC కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అరుణ్ EC కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్గా రిటైర్డ్ IAS అరుణ్ గోయెల్ బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల సంఘంలో ప్రధాన కమిషనర్తో పాటు ఇద్దరు కమిషనర్లు ఉంటారు. ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర పదవీ విరమణ

pawan ఏపీలో మెగా ఫ్యామిలీపై బీజేపీ ఫోకస్‌..pawan ఏపీలో మెగా ఫ్యామిలీపై బీజేపీ ఫోకస్‌..

pawankalyan ఏపీలో మెగా ఫ్యామిలీపై బీజేపీ ఫోకస్‌.. తరచుగా బీజేపీ నేతలతో టచ్‌లో పవన్‌, చిరు.. pawan మళ్లీ రాజకీయాల జోలికి రానుంటూనే ఏదో రూపంలో మెగా హీరో చిరంజీవి ఏపీ పొలిటికల్‌ పిక్చర్‌లో తరచుగా కనిపిస్తున్నారు. గతంలో అల్లూరి సీతారామరాజు

YSRCP మంగళగిరిలో వైసీపీకి ఎదురుదెబ్బ…YSRCP మంగళగిరిలో వైసీపీకి ఎదురుదెబ్బ…

YSRCP మంగళగిరిలో వైసీపీకి ఎదురుదెబ్బ. ఎమ్మెల్యే ఆర్కే అనుచరుడు తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయ్యాడు. Gorla Venugopal Reddy Joins in TDP: వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలవాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలోచిస్తుంటే వైసీపీకి అక్కడక్కడ ఎదురుదెబ్బలు

TRS ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన మోదీTRS ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన మోదీ

TRS ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన మోదీ ప్రధాని మోదీ తెలంగాణ సర్కారుపై గతంలో ఎప్పుడూ లేనంతగా విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. రాష్ట్రంలో అవినీతి జరుగుతుందంటూ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కొంతమంది తనను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్ను టార్గెట్ చేశారు.

TRS MLA ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన మునుగోడు ఎమ్మెల్యేTRS MLA ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన మునుగోడు ఎమ్మెల్యే

TRS MLA ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం

TRS Party ప్రగతి భవన్కు చేరుకున్న కూసుకుంట్ల TS:TRS Party ప్రగతి భవన్కు చేరుకున్న కూసుకుంట్ల TS:

TRS Party ప్రగతి భవన్కు చేరుకున్న కూసుకుంట్ల TS: మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించిన TRS అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ప్రగతి భవన్కు చేరుకున్నారు. టీఆర్ఎస్ శ్రేణులు కూసుకుంట్లకు ఘన స్వాగతం పలికాయి. దీంతో ప్రగతి భవన్ వద్ద సందడి

Rahul Gandhi తెలంగాణలో భారత్ జోడో యాత్ర, రెండు రోజుల్లోRahul Gandhi తెలంగాణలో భారత్ జోడో యాత్ర, రెండు రోజుల్లో

Rahul Gandhi తెలంగాణలో భారత్ జోడో యాత్ర, రెండు రోజుల్లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో పదో రోజు ప్రారంభమైంది. నేడు ఆందోల్, జోగిపేట మీదుగా పెద్దాపూర్ వరకు యాత్ర కొనసాగింది. 21 కి.మీ మేర పాదయాత్ర చేయనున్నారు.

Cable Bridge కన్నీటిని మిగిల్చిన కేబుల్‌ బ్రిడ్జి.Cable Bridge కన్నీటిని మిగిల్చిన కేబుల్‌ బ్రిడ్జి.

Cable Bridge కన్నీటిని మిగిల్చిన కేబుల్‌ బ్రిడ్జి. గుజరాత్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మోర్చిలో ఆదివారం కేబుల్‌ బ్రిడ్జి కూలిపోయి 60 మందికిపైగా మరణించిన విషయం తెలిసిందే. కేబుల్‌ బ్రిడ్జిపై మొత్తం 500 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా

Bandi Sanjay సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు కేసీఆర్ ప్లాన్: బండి సంజయ్Bandi Sanjay సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు కేసీఆర్ ప్లాన్: బండి సంజయ్

Bandi Sanjay సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు కేసీఆర్ ప్లాన్: బండి సంజయ్ సీఎం కేసీఆర్ హాజరుకానున్న చండూరు బహిరంగ సభలో ఏడుస్తూ.. నటించబోతున్నారంటూ బండి సంజయ్ అన్నారు. దీంతో మరోసారి ప్రజల్లో సెంటిమెంట్ను రగిల్చేందుకు సీఎం ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. మునుగోడులో రెండు

Modi నవంబర్ 11న విశాఖపట్నంలో ప్రధాని మోడీ పర్యటన.Modi నవంబర్ 11న విశాఖపట్నంలో ప్రధాని మోడీ పర్యటన.

Modi నవంబర్ 11న విశాఖపట్నంలో ప్రధాని మోడీ పర్యటన. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్వరలో ఏపీలోని విశాఖపట్నం నగరానికి రానున్నారు. నవంబరు 11న విశాఖపట్నంలో ప్రధాని మోడీ పర్యటిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. రూ.400 కోట్లతో చేపట్టనున్న విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ నవీకరణ