Jr.NTR ని తిట్టిన వాళ్ళు ఇప్పుడు బాలయ్యని తిట్టలేరా? JR NTR తెలుగు సినీ ప్రపంచంలో నందమూరి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించి..రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ స్థాయిలోనూ
Tag: telangana political news
Telangana ప్రజలకు శుభవార్త మళ్లీ కంటి వెలుగు కార్యక్రమం.. ఎప్పటినుంచంటే..?Telangana ప్రజలకు శుభవార్త మళ్లీ కంటి వెలుగు కార్యక్రమం.. ఎప్పటినుంచంటే..?
Telangana ప్రజలకు శుభవార్త మళ్లీ కంటి వెలుగు కార్యక్రమం.. ఎప్పటినుంచంటే..? గతంలో అందించిన మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు పథకం ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి.. కావాల్సిన వారందరికీ ఉచితంగా కంటి అద్దాలు అందిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. Kanti
BJP జూ ఎన్టీఆర్ కు బీజేపీ రెడ్ కార్పెట్…అంతా అమిత్ షా డైరెక్షన్.BJP జూ ఎన్టీఆర్ కు బీజేపీ రెడ్ కార్పెట్…అంతా అమిత్ షా డైరెక్షన్.
BJP జూ ఎన్టీఆర్ కు బీజేపీ రెడ్ కార్పెట్…అంతా అమిత్ షా డైరెక్షన్. ఏపీ రాజకీయాల్లో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. 2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీలు కొత్త వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నాయి. సీఎం జగన్ లక్ష్యంగా ప్రతిపక్షాలు ఒక్కటవుతున్నాయి. టీడీపీ
Komatireddy వెంకట్ రెడ్డికి మరోసారి షోకాజ్ నోటీసులు Komatireddy వెంకట్ రెడ్డికి మరోసారి షోకాజ్ నోటీసులు
Komatireddy వెంకట్ రెడ్డికి మరోసారి షోకాజ్ నోటీసులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి మరోసారి షోకాజ్ నోటీసు జారీ చేసింది కాంగ్రెస్. స్టార్ట్ క్యాంపెయినర్గా ఉంటూ మునుగోడు ఉపఎన్నికల్లో పార్టీకి ప్రచారం చేయకపోగా… తన సోదరుడికి సాయం చేయడం ఆయన్ని చిక్కుల్లో పడేసింది. దీన్ని
Congress తో పొత్తు ఎవరు అడిగారు రాహుల్Congress తో పొత్తు ఎవరు అడిగారు రాహుల్
Congress తో పొత్తు ఎవరు అడిగారు రాహుల్ భారత్ జోడో యాత్రపై, టీఆర్ఎస్తో పొత్తు లేదని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ చేయాల్సింది భారత్ జోడో యాత్ర
Cable Bridge కన్నీటిని మిగిల్చిన కేబుల్ బ్రిడ్జి.Cable Bridge కన్నీటిని మిగిల్చిన కేబుల్ బ్రిడ్జి.
Cable Bridge కన్నీటిని మిగిల్చిన కేబుల్ బ్రిడ్జి. గుజరాత్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మోర్చిలో ఆదివారం కేబుల్ బ్రిడ్జి కూలిపోయి 60 మందికిపైగా మరణించిన విషయం తెలిసిందే. కేబుల్ బ్రిడ్జిపై మొత్తం 500 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా
Munugode ఫాంహౌజ్ కేసులో తుది తీర్పు TSMunugode ఫాంహౌజ్ కేసులో తుది తీర్పు TS
Munugode ఫాంహౌజ్ కేసులో తుది తీర్పు TS ఫాంహౌజ్ ప్రలోభ కేసులో హైకోర్టు తుది తీర్పిచ్చింది. ఈ కేసులో అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను 24 గంటల్లో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చాలని పోలీసులను ఆదేశించింది. ఏసీబీ కోర్టు ఆదేశాలపై పోలీసుల అప్పీల్ను
Modi నవంబర్ 11న విశాఖపట్నంలో ప్రధాని మోడీ పర్యటన.Modi నవంబర్ 11న విశాఖపట్నంలో ప్రధాని మోడీ పర్యటన.
Modi నవంబర్ 11న విశాఖపట్నంలో ప్రధాని మోడీ పర్యటన. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్వరలో ఏపీలోని విశాఖపట్నం నగరానికి రానున్నారు. నవంబరు 11న విశాఖపట్నంలో ప్రధాని మోడీ పర్యటిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. రూ.400 కోట్లతో చేపట్టనున్న విశాఖపట్నం రైల్వేస్టేషన్ నవీకరణ
CM KCR చంద్రబాబు కు దక్కలేనిది-సీఎం కేసీఆర్ కు దక్కుతుందా..?CM KCR చంద్రబాబు కు దక్కలేనిది-సీఎం కేసీఆర్ కు దక్కుతుందా..?
CM KCR చంద్రబాబు కు దక్కలేనిది-సీఎం కేసీఆర్ కు దక్కుతుందా..?? టీఆర్ఎస్ అధినేత..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ ప్రకటనకు సిద్దమయ్యారు. విజయదశమి ఇందుకు ముహూర్తంగా ఖరారు చేసారు. దీంతో..ఇప్పుడు తెలంగాణలో వైఎస్ షర్మిల నాయకత్వంలోని వైఎస్సార్టీపీ మినహా మిగిలిన అన్ని పార్టీలు