కుటుంబ బాధ్యతలు నిర్వర్తించాల్సిన తండ్రి వ్యసనాలకు బానిసై భార్యాపిల్లలను వేధించడం అలవాటు చేసుకున్నాడు. చివరికి వాళ్ల చేతుల్లోనే బలైపోయాడు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో దారుణం చోటుచేసుకుంది. తల్లిని వేధిస్తున్న తండ్రిని తనయులు హత్యచేసిన ఘటన ఆదివారం తూర్పుగూడెం గ్రామంలో
Tag: telangana news
Cloud Computing ఉద్యోగం చేస్తూనే..Cloud Computing ఉద్యోగం చేస్తూనే..
Cloud Computing ఉద్యోగం చేస్తూనే.. క్లౌడ్ కంప్యూటింగ్ కోర్సు చేసే ఛాన్స్… Clould Computing వృత్తి నిపుణులు ఉద్యోగానికి రిజైన్ చేయకుండానే పీజీ కోర్సు చేసే అవకాశాన్ని బిట్స్ కల్పిస్తోంది. బిట్స్- పిలానీలోని వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ (WILP) విభాగం
YSRCP Party మూడు రాజధానుల కోసం వైసీపీ బైక్ ర్యాలీYSRCP Party మూడు రాజధానుల కోసం వైసీపీ బైక్ ర్యాలీ
YSRCP Party మూడు రాజధానుల కోసం వైసీపీ బైక్ ర్యాలీ ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల కోసం ఉద్యమం క్రమంగా ఊపందుకుంటోంది. అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో విశాఖపట్నం వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖను రాజధాని చేయాలంటూ గంధవరం నుంచి చోడవరం వరకు బైక్