Nandamuri నందమూరి సంస్కారం…న భూతో న భవిష్యతి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తన సింప్లిసిటీతో అభిమానుల మనసు గెలిచాడు. కర్ణాటక రాజ్యోత్సవ వేడుకలకి ప్రత్యేక ఆహ్వానితుల్లో ఒకడిగా అక్కడికి హాజరైన జూనియర్ ఎన్టీఆర్ …వేదికపై దివంగత పునీత్ రాజ్కుమార్