Telangana ప్రజలకు శుభవార్త మళ్లీ కంటి వెలుగు కార్యక్రమం.. ఎప్పటినుంచంటే..? గతంలో అందించిన మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు పథకం ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి.. కావాల్సిన వారందరికీ ఉచితంగా కంటి అద్దాలు అందిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. Kanti