ముఖ్యమంత్రి వై.ఎస్. జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష సర్వే రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట గ్రామంలో జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం కింద భూ సర్వే
Tag: cm jagan
Supreme Court: సుప్రీంకోర్టుకు చేరిన రాజధాని రగడ..Supreme Court: సుప్రీంకోర్టుకు చేరిన రాజధాని రగడ..
Supreme Court: సుప్రీంకోర్టుకు చేరిన రాజధాని రగడ.. రాజధానికి పిటిషన్లపై విచారణ నేడే.. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాష్ట్రానికి మూడు రాజధానులు చేసి తీరుతామని ప్రభుత్వం.. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న పోరాటం
MODI తెలుగు రాష్ట్రాల్లో ఎవరిది హవా? మోదీ మ్యాజిక్ ఉంటుందా..!!MODI తెలుగు రాష్ట్రాల్లో ఎవరిది హవా? మోదీ మ్యాజిక్ ఉంటుందా..!!
MODI ఇండియా టూడే సర్వే:- తెలుగు రాష్ట్రాల్లో ఎవరిది హవా? మోదీ మ్యాజిక్ ఉంటుందా..!! తెలుగు రాష్టాల్లో ఎన్నికల హోరు కొనసాగుతోంది. 2024లో పార్లమెంట్ తో పాటుగా ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ, ఇప్పటికే ప్రధాన పార్టీలు వచ్చే
Allu Arjun ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ‘పుష్ప\’ క్లీన్ స్వీప్: అల్లు అర్జున్Allu Arjun ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ‘పుష్ప\’ క్లీన్ స్వీప్: అల్లు అర్జున్
ఈ కొండ చిలువ తెలివికి …హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇటీవలి కాలంలో కొండ చిలువలు, పాములకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని చూడటానికి భయంకరంగా ఉంటo.. మరికొన్ని మాత్రం ఆశ్చర్యానికి గురిచేసేలా ఉంటున్నాయి. తాజాగా ఓ ఆసక్తికర