CM KCR ఈనెల 15న TRSLP సమావేశంTS. ఈ నెల 15వ తేదీన TRSLP, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేసీఆర్ అధ్యక్ష్యతన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణభవన్లో ఈ సమావేశం జరగనుంది. TRS పార్టీ ఎమ్మెల్యేలు,
Tag: breaking news
TRS MLA ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన మునుగోడు ఎమ్మెల్యేTRS MLA ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన మునుగోడు ఎమ్మెల్యే
TRS MLA ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం
TRS Party ప్రగతి భవన్కు చేరుకున్న కూసుకుంట్ల TS:TRS Party ప్రగతి భవన్కు చేరుకున్న కూసుకుంట్ల TS:
TRS Party ప్రగతి భవన్కు చేరుకున్న కూసుకుంట్ల TS: మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించిన TRS అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ప్రగతి భవన్కు చేరుకున్నారు. టీఆర్ఎస్ శ్రేణులు కూసుకుంట్లకు ఘన స్వాగతం పలికాయి. దీంతో ప్రగతి భవన్ వద్ద సందడి
Rahul Gandhi తెలంగాణలో భారత్ జోడో యాత్ర, రెండు రోజుల్లోRahul Gandhi తెలంగాణలో భారత్ జోడో యాత్ర, రెండు రోజుల్లో
Rahul Gandhi తెలంగాణలో భారత్ జోడో యాత్ర, రెండు రోజుల్లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో పదో రోజు ప్రారంభమైంది. నేడు ఆందోల్, జోగిపేట మీదుగా పెద్దాపూర్ వరకు యాత్ర కొనసాగింది. 21 కి.మీ మేర పాదయాత్ర చేయనున్నారు.
Komatireddy వెంకట్ రెడ్డికి మరోసారి షోకాజ్ నోటీసులు Komatireddy వెంకట్ రెడ్డికి మరోసారి షోకాజ్ నోటీసులు
Komatireddy వెంకట్ రెడ్డికి మరోసారి షోకాజ్ నోటీసులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి మరోసారి షోకాజ్ నోటీసు జారీ చేసింది కాంగ్రెస్. స్టార్ట్ క్యాంపెయినర్గా ఉంటూ మునుగోడు ఉపఎన్నికల్లో పార్టీకి ప్రచారం చేయకపోగా… తన సోదరుడికి సాయం చేయడం ఆయన్ని చిక్కుల్లో పడేసింది. దీన్ని
Congress తో పొత్తు ఎవరు అడిగారు రాహుల్Congress తో పొత్తు ఎవరు అడిగారు రాహుల్
Congress తో పొత్తు ఎవరు అడిగారు రాహుల్ భారత్ జోడో యాత్రపై, టీఆర్ఎస్తో పొత్తు లేదని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ చేయాల్సింది భారత్ జోడో యాత్ర
Munugode ఫాంహౌజ్ కేసులో తుది తీర్పు TSMunugode ఫాంహౌజ్ కేసులో తుది తీర్పు TS
Munugode ఫాంహౌజ్ కేసులో తుది తీర్పు TS ఫాంహౌజ్ ప్రలోభ కేసులో హైకోర్టు తుది తీర్పిచ్చింది. ఈ కేసులో అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను 24 గంటల్లో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చాలని పోలీసులను ఆదేశించింది. ఏసీబీ కోర్టు ఆదేశాలపై పోలీసుల అప్పీల్ను