Tag: ap news

JR NTR ని తిట్టిన వాళ్ళు ఇప్పుడు బాలయ్యని తిట్టలేరా?JR NTR ని తిట్టిన వాళ్ళు ఇప్పుడు బాలయ్యని తిట్టలేరా?

Jr.NTR ని తిట్టిన వాళ్ళు ఇప్పుడు బాలయ్యని తిట్టలేరా? JR NTR తెలుగు సినీ ప్రపంచంలో నందమూరి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించి..రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ స్థాయిలోనూ

Cloud Computing ఉద్యోగం చేస్తూనే..Cloud Computing ఉద్యోగం చేస్తూనే..

Cloud Computing ఉద్యోగం చేస్తూనే.. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కోర్సు చేసే ఛాన్స్‌… Clould Computing వృత్తి నిపుణులు ఉద్యోగానికి రిజైన్‌ చేయకుండానే పీజీ కోర్సు చేసే అవకాశాన్ని బిట్స్‌ కల్పిస్తోంది. బిట్స్‌- పిలానీలోని వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌ (WILP) విభాగం

Komatireddy వెంకట్‌ రెడ్డికి మరోసారి షోకాజ్‌ నోటీసులు Komatireddy వెంకట్‌ రెడ్డికి మరోసారి షోకాజ్‌ నోటీసులు 

Komatireddy వెంకట్‌ రెడ్డికి మరోసారి షోకాజ్‌ నోటీసులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మరోసారి షోకాజ్‌ నోటీసు జారీ చేసింది కాంగ్రెస్‌. స్టార్ట్ క్యాంపెయినర్‌గా ఉంటూ మునుగోడు ఉపఎన్నికల్లో పార్టీకి ప్రచారం చేయకపోగా… తన సోదరుడికి సాయం చేయడం ఆయన్ని చిక్కుల్లో పడేసింది. దీన్ని

Modi నవంబర్ 11న విశాఖపట్నంలో ప్రధాని మోడీ పర్యటన.Modi నవంబర్ 11న విశాఖపట్నంలో ప్రధాని మోడీ పర్యటన.

Modi నవంబర్ 11న విశాఖపట్నంలో ప్రధాని మోడీ పర్యటన. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్వరలో ఏపీలోని విశాఖపట్నం నగరానికి రానున్నారు. నవంబరు 11న విశాఖపట్నంలో ప్రధాని మోడీ పర్యటిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. రూ.400 కోట్లతో చేపట్టనున్న విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ నవీకరణ

YSRCP Party మూడు రాజధానుల కోసం వైసీపీ బైక్ ర్యాలీYSRCP Party మూడు రాజధానుల కోసం వైసీపీ బైక్ ర్యాలీ

YSRCP Party మూడు రాజధానుల కోసం వైసీపీ బైక్ ర్యాలీ ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల కోసం ఉద్యమం క్రమంగా ఊపందుకుంటోంది. అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో విశాఖపట్నం వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖను రాజధాని చేయాలంటూ గంధవరం నుంచి చోడవరం వరకు బైక్

JAGAN: కుల రాజకీయాలతో ఇంకెంత కాలం?JAGAN: కుల రాజకీయాలతో ఇంకెంత కాలం?

JAGAN: కుల రాజకీయాలతో ఇంకెంత కాలం? JAGAN జీవితం వడ్డించిన విస్తరి. సమస్యలు ఉండే చాన్స్‌ లేదు. జీవితాశయమైన ముఖ్యమంత్రి పదవిని సొంతం చేసుకొని రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా అధికారం చలాయిస్తున్న ముఖ్యమంత్రికి సమస్యలు ఉండటానికి వీల్లేదు. రాష్ర్టాన్ని అభివృద్ధి చేయడం

Chandrababu Naidu: రాబోయే ఎన్నికలపై ప్రకటనChandrababu Naidu: రాబోయే ఎన్నికలపై ప్రకటన

Chandrababu Naidu: రాబోయే ఎన్నికలపై ప్రకటన రాబోయే ఎన్నికలపై చంద్రబాబు నాయుడు ప్రకటన. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతకుముందు అసెంబ్లీలో చంద్రబాబు