హైదరాబాద్: Amazon.com అయిన Amazon Web Services (AWS), భారతదేశంలో AWS ఆసియా పసిఫిక్ (హైదరాబాద్) రీజియన్గా తన రెండవ AWS ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీజియన్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. AWS కొత్త AWS ఆసియా పసిఫిక్ (హైదరాబాద్) రీజియన్ ద్వారా 2030 నాటికి
మంత్రి మల్లారెడ్డికి ఐటీ శాఖ షాక్.. ఏకకాలంలో 50 బృందాల తనిఖీలు..మంత్రి మల్లారెడ్డికి ఐటీ శాఖ షాక్.. ఏకకాలంలో 50 బృందాల తనిఖీలు..
మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ శాఖ దాడులు చేసింది. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని మల్లారెడ్డికి సంబంధించిన కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది. IT Raids On Telangana Minister Malla Reddy: హైదరాబాద్,
Student NO-1 ’కి..NTR ని హీరోగా పెట్టడం రాజమౌళికి ఇష్టం లేదా?Student NO-1 ’కి..NTR ని హీరోగా పెట్టడం రాజమౌళికి ఇష్టం లేదా?
Student NO 1 ’కి..NTR ని హీరోగా పెట్టడం రాజమౌళికి ఇష్టం లేదా? Student no-1 యంగ్ టైగర్ ఎన్టీఆర్కు కమర్షియల్ హీరోగా గుర్తింపు, అదే స్థాయిలో హిట్ను తీసుకొచ్చిన సినిమా ‘స్టూడెంట్ నెం.1’. ఈ సినిమాకు ముందు ఎన్టీఆర్కు బాలనటుడిగా
BJP ప్రతి పోలింగ్ బూత్లోనూ బీజేపీనే గెలవాలిBJP ప్రతి పోలింగ్ బూత్లోనూ బీజేపీనే గెలవాలి
BJP ప్రతి పోలింగ్ బూత్లోనూ బీజేపీనే గెలవాలి. BJP గుజరాత్ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్లోనూ బీజేపీనే గెలిపించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నాకోసం ఇది చేయండని కోరారు. పోలింగ్ రోజున పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చి..
JR NTR ని తిట్టిన వాళ్ళు ఇప్పుడు బాలయ్యని తిట్టలేరా?JR NTR ని తిట్టిన వాళ్ళు ఇప్పుడు బాలయ్యని తిట్టలేరా?
Jr.NTR ని తిట్టిన వాళ్ళు ఇప్పుడు బాలయ్యని తిట్టలేరా? JR NTR తెలుగు సినీ ప్రపంచంలో నందమూరి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించి..రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ స్థాయిలోనూ
Nanajipur శంషాబాద్లోని నానాజీపూర్ జలపాతంలో ఇద్దరు గల్లంతయ్యారు.Nanajipur శంషాబాద్లోని నానాజీపూర్ జలపాతంలో ఇద్దరు గల్లంతయ్యారు.
హైదరాబాద్: ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో మునిగి శంషాబాద్లోని నానాజీపూర్ జలపాతంలో ఆదివారం మృతి చెందారు. నానాజీపూర్లో నివాసముంటున్న చాకలి నాగరాజు (45), మైల్రామ్ రాజు (35) ఆదివారం మధ్యాహ్నం ఈతకు వెళ్లారు. “నాగరాజు డ్రైవర్గా పనిచేస్తూ,
BCCI Selectors చీఫ్ సెలెక్టర్గా ఆ మాజీ ఆల్రౌండర్!BCCI Selectors చీఫ్ సెలెక్టర్గా ఆ మాజీ ఆల్రౌండర్!
BCCI Selectors చీఫ్ సెలెక్టర్గా ఆ మాజీ ఆల్రౌండర్! త్వరలోనే పేరు ఖరారు చేయనున్న బీసీసీఐ BCCI Selectors ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ వైఫల్యంతో టీమిండియాలో ప్రక్షాళనలు మొదలయ్యాయి. జట్టుతో పాటు సెలెక్షన్ కమిటీలోనూ కీలక
PM Modi: అగ్రరాజ్యం మెచ్చిన మన మోడీ.. జీ20 సదస్సులో భారత్ పాత్రపై ప్రశంసల జల్లు..PM Modi: అగ్రరాజ్యం మెచ్చిన మన మోడీ.. జీ20 సదస్సులో భారత్ పాత్రపై ప్రశంసల జల్లు..
ప్రపంచ దేశాలకు భారత్ దిక్సూచిలా మారేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలను ఆకట్టుకుంటున్నాయి. భారతదేశం యొక్క విధానాలు మరియు నిర్ణయాలు ఇతర దేశాలతో పోలిస్తే చాలా భిన్నంగా
Train Accident: అకస్మాత్తుగా ప్లాట్ఫాంపైకి దూసుకెళ్లిన గూడ్స్ రైలుTrain Accident: అకస్మాత్తుగా ప్లాట్ఫాంపైకి దూసుకెళ్లిన గూడ్స్ రైలు
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. జాజ్పూర్ కొరై స్టేషన్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఒక్కసారిగా ప్లాట్ఫారమ్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో స్టేషన్ భవనం దెబ్బతిన్నట్లు రైల్వే అధికారులు
రోజూ అలా చేస్తున్నాడని.. తండ్రిని దారుణంగా చంపిన కొడుకులు.. కత్తులతో దాడి చేసి..రోజూ అలా చేస్తున్నాడని.. తండ్రిని దారుణంగా చంపిన కొడుకులు.. కత్తులతో దాడి చేసి..
కుటుంబ బాధ్యతలు నిర్వర్తించాల్సిన తండ్రి వ్యసనాలకు బానిసై భార్యాపిల్లలను వేధించడం అలవాటు చేసుకున్నాడు. చివరికి వాళ్ల చేతుల్లోనే బలైపోయాడు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో దారుణం చోటుచేసుకుంది. తల్లిని వేధిస్తున్న తండ్రిని తనయులు హత్యచేసిన ఘటన ఆదివారం తూర్పుగూడెం గ్రామంలో